News
సమావేశాలను 15 రోజులు నిర్వహించాలి
ఏపీ అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నామమాత్రంగా సమావేశాల నిర్వహణ సరికాదని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి తెలిపారు. సమావేశాలను ఈవెంట్ మేనేజ్మెంట్లా చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసమస్యలపై సుదీర్ఘ చర్చ జరపాలని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి అన్నారు. స్విస్చాలెంజ్, సదావర్తి భూములు, కరువు, సదావర్తి భూముల్లో అవినీతిపై చర్చ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








